ఆంధ్ర వాజ్ఞ్మయానికి ఆది కవి నన్నయ్య మహాభారతం ద్వారా శ్రీకారం చుట్టిన మొదటి పద్యం చూసి ఆనందం కలిగింది. ఈ ప్రయత్నం మహాభారతంలో చివరి పద్యం దాకా ఆగకుండా సాగాలని కోరుకుంటూ
ఒక చిన్న సలహా. పద్యం ఏ ఛందోవృత్తం అనేది రాయడం అన్ని పుస్తకాలలో చూస్తాము కదా. అని ఇక్కడ కూడా అది రాస్తే బావుంటుందేమో?. ఈ పద్యం శార్దూలం కాబట్టి, శా. అని రాస్తే సరిపోతుంది.
ఆంధ్ర వాజ్ఞ్మయానికి ఆది కవి నన్నయ్య మహాభారతం ద్వారా శ్రీకారం చుట్టిన మొదటి పద్యం చూసి ఆనందం కలిగింది. ఈ ప్రయత్నం మహాభారతంలో చివరి పద్యం దాకా ఆగకుండా సాగాలని కోరుకుంటూ
ReplyDeleteఒక చిన్న సలహా. పద్యం ఏ ఛందోవృత్తం అనేది రాయడం అన్ని పుస్తకాలలో చూస్తాము కదా. అని ఇక్కడ కూడా అది రాస్తే బావుంటుందేమో?. ఈ పద్యం శార్దూలం కాబట్టి, శా. అని రాస్తే సరిపోతుంది.
ReplyDeleteశ్రీ హర్ష
మొదటి పద్యానికి తప్ప మిగిలిన అన్నిటికీ ఛందస్సు రాశారు పుస్తకం లో. అందుకే ఇక్కడా రాయలేదు.
ReplyDeleteచివరి పద్యం దాకా ఆగకుండా సాగాలని కోరుకునేవాళ్లు ఇంకా చాలామంది ఉన్నారని ఆశిస్తూ...
విజయ్
This comment has been removed by a blog administrator.
ReplyDeleteThis comment has been removed by a blog administrator.
ReplyDeleteNice start! :-)
ReplyDelete