వచనము
అంత సభాపాలుండు ప్రబల జలధర ధ్వాన గంభీరభేరీధ్వనిచే నర్జునుపరాక్రమం బెఱింగించిన దాని విని యంతర్ద్వీపంబున నున్న బలదేవాదియాదవులందఱు నాక్షణంబ పురంబునకు వచ్చి సభాసీసు లయి.
(ఈ విజయం గురించి విని అంతర్ద్వీపంలో ఉన్న బలరాముడు యాదవులతో ద్వారకకు వచ్చి సభ చేసి.)
No comments:
Post a Comment