Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Wednesday, December 06, 2006
1_8_214 కందము పవన్ - వసంత
కందము
చెలియలు మఱఁదియుఁ జని యి
మ్ముల నింద్రప్రస్థనగరమున నభిమతబం
ధులయొద్ద నున్నవా రని
జలశయనుఁడు విని కరంబు సంతుష్టుం డై.
(సుభద్ర, అర్జునుడు ఇంద్రప్రస్థంలో బంధువులతో సుఖంగా ఉన్నారని విని కృష్ణుడు సంతోషించి.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment