వచనము
మఱియు బలదేవాభియాదవముఖ్యు లెల్ల సుభద్రార్జునులం బూజించి పాండవులచేతం బ్రతిపూజితు లై ద్వారవతికిం జని రుపేంద్రుం డింద్రనందనుతోడి యిష్టవినోదంబుల నింద్రప్రస్థపురంబున నుండె నంత.
(బలరాముడు, యాదవులు సుభద్రార్జునులను పూజించి ద్వారకకు వెళ్లారు. కృష్ణుడు అర్జునుడితో కలిసి ఇంద్రప్రస్థంలో ఉండగా.)
No comments:
Post a Comment