Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Saturday, December 09, 2006
1_8_273 తేటగీతి వోలం - వసంత
తేటగీతి
దాని వెల్వడనేరక తద్వనంబు
జీవులెల్లను బావకశిఖలఁ జేసి
దగ్ధు లగుచున్నఁ దక్షకతనయుఁ డశ్వ
సేనుఁ డను భుజంగము మగ్నిశిఖల కపుడు.
(ఆ ఇంటిని దాటలేక ఆ వనంలోని ప్రాణులన్నీ కాలిపోతుండగా, తక్షకుడి కుమారుడైన అశ్వసేనుడు ఆ మంటలకు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment