వచనము
వెండియు నశ్వసేను నేయసమకట్టిన యప్పార్థునకుఁ దత్క్షణంబ మోహిని యను మాయ గావించి యమరేంద్రుఁ డశ్వసేను విడిపించి యందుఁ దక్షకుండు దగ్ధుం డయ్యెను కా వగచి కడు నలిగి.
(మళ్లీ అశ్వసేనుడిని కొట్టబోగా, ఇంద్రుడు మోహిని అనే మాయను అర్జునుడి మీద ప్రయోగించి, అశ్వసేనుడిని విడిపించి, ఖాండవంలో తక్షకుడు కాలిపోయాడేమో అని భావించి కోపంతో.)
No comments:
Post a Comment