Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Saturday, December 09, 2006
1_8_289 కందము వోలం - వసంత
కందము
బలయుతులు మనుజసింహులు
నలిఁ గృష్ణార్జునులు సింహనాదముల వియ
త్తలమును దిక్కులు బధిరం
బులుగాఁ జేసిరి త్రిలోకములు భయ మందన్.
(కృష్ణార్జునులు ముల్లోకాలూ భయపడేటట్లుగా, ఆకాశం, దిక్కులు చెవిటివయ్యేటట్లుగా సింహనాదాలు చేశారు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment