Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Saturday, December 09, 2006
1_8_317 కందము వోలం - వసంత
కందము
నాయొద్దన ప్రార్థించిన
వాయుసఖుం డపుడు నీకు వరదుం డయి శార్
ఙ్గేయుల నలువురఁ గాతును
ధీయుత యని పలికె మఱచితే మునినాథా.
(మునీశ్వరా! అగ్నిదేవుడు ఆ నలుగురినీ రక్షిస్తానని పలికిన సంగతి మరచిపోయావా?)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment