Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Sunday, December 10, 2006
1_8_319 కందము వోలం - వసంత
కందము
అతిమానుష మత్యద్భుత
మతిదుష్కర మయిన కేశవార్జునకృతి గో
పతి చూచి మెచ్చి సురపరి
వృతుఁ డయి చనుదెంచెఁ గృష్ణవిజయులకడకున్.
(ఈ ఘనకార్యం చూసి మెచ్చుకొని ఇంద్రుడు దేవతలతో కృష్ణార్జునుల దగ్గరకు వచ్చాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment