Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Sunday, December 10, 2006
1_8_322 కందము వోలం - వసంత
కందము
జనమేజయజనపాలున
కనఘచరిత్రునకుఁ బ్రీతుఁ డయి వైశంపా
యనుఁ డాదిపర్వకథ యె
ల్లను నిమ్ముగఁ జెప్పె నని విలాసమహేంద్రా.
(రాజరాజనరేంద్రా! జనమేజయుడికి వైశంపాయనుడు ఆదిపర్వకథ అంతా చెప్పాడు అని సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment