వచనము
పర్వత పారిజాత రైవత సుముఖు లనుమహామునులతో నిట్లు వచ్చిన నారదమహామునికిం బ్రత్యుద్గతుం డయి ధర్మరాజు దమ్ములుం దానును నమస్కరించి తోడ్కొని తెచ్చి యున్నతాసనంబున నునిచి యడుగులు గడిగి యర్ఘ్య పాద్యాదివిధులం బూజించిన వారలకుశలం బడిగి నారదుండు రాజనీతివిషయంబుల నయ్యుధిష్ఠిరు నిట్లని యడిగె.
(నారదుడిని ధర్మరాజు పూజించాడు. అప్పుడు నారదుడు రాజనీతివిషయంలో ధర్మరాజును ఇలా అడిగాడు.)
No comments:
Post a Comment