వచనము
అని గరుడండు దనకు నురగభోజనత్వంబు సురపతిచేతం బడసి తదనుగమ్యమానుండై యురగులయొద్దకు వచ్చి మరకతహరితంబైన కుశాస్తరణంబున నమృతకలశంబు నిలిపి యురగులకుం జూపి యిట్లనియె.
(అని గరుడుడు ఇంద్రుడి అనుమతి పొంది, అతడు తన వెనుకే రాగా, నాగుల దగ్గరకు వచ్చి, దర్భలపై అమృతమున్న పాత్రను పెట్టి, పాములతో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment