వచనము
అట జనమేజయుండు దక్షకవిషానలంబునం దన జనకు పంచత్వం బుదంకు వలన నెఱింగి మంత్రులం జూచి యిది యేమి నిమిత్తంబు దీని సవిస్తరంబుగాఁ జెప్పుం డనిన మంత్రు లిట్లనిరి.
(అక్కడ జనమేజయుడు తక్షకుడి విషం చేత తన తండ్రి మరణించాడనే విషయం ఉదంకుడి ద్వారా తెలుసుకొని మంత్రులను ఆ వృత్తాంతం వివరించమని అడిగాడు.)
No comments:
Post a Comment