Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Tuesday, October 11, 2005
1_2_168 కందము వోలం - విజయ్
కందము
తనజనకు నఱుతఁ బవనా
శనశవముఁ దగిల్చి రాజసమునఁ బరీక్షి
జ్జనపాలు చనుట కృశుఁ డను
మునివలన నెఱింగి కోపమూర్ఛాన్వితుఁడై.
(కృశుడనే ముని ద్వారా పరీక్షిత్తు చేసిన పని తెలుసుకొని కోపంతో.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment