ఉత్పలమాల
క్షత్రియవంశ్యులై ధరణిఁ గావఁగ బుట్టినవారు బ్రాహ్మణ
క్షత్రియ వైశ్య శూద్రు లనఁగాఁగల నాలుగుజాతులన్ స్వచా
రిత్రము దప్పకుండఁగఁ బరీక్షితు కాచినయట్లు రామమాం
ధాతృరఘుక్షితీశులు ముదంబునఁ గాచిరె యేయుగంబులన్.
(రాముడు, మాంధాత, రఘువు మొదలైన రాజులు కూడా పరీక్షిత్తు రక్షించినట్లు ప్రజలని రక్షించారా?)
No comments:
Post a Comment