మధ్యాక్కర
ధరణిఁ జరాచరభూతసంఘంబుఁ దమవిషవహ్ని
నురగంబు లేర్చుచు నునికి కలిగి పయోరుహగర్భుఁ
డురగవిషాపేత జీవసంజీవనోపదేశంబు
గరుణఁ గశ్యపునకు నిచ్చె నఖిలలోకహితంబుపొంటె.
(పాముల విషం వల్ల చనిపోయినవారిని తిరిగి జీవింపజేసే మంత్రాన్ని బ్రహ్మ కశ్యపుడికి ఉపదేశించాడు.)
No comments:
Post a Comment