వచనము
అని విచారించి హస్తినపురంబునకుం బోవు వానిఁ దక్షకుండు వృద్ధవిప్రుండయి వనంబులో నెదురం గని మునీంద్రా యెటవోయె దేమికార్యంబున కనిన వానికిం గశ్యపుం డిట్లనియె.
(అని ఆలోచించి హస్తినాపురానికి వెళ్తున్న కశ్యపుడి దగ్గరకు తక్షకుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వెళ్లి, "మునీంద్రా! ఎక్కడికి వెళ్తున్నావు? ఏమి చేయడానికి?", అని అడగగా కశ్యపుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment