Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Sunday, October 16, 2005
1_2_209 కందము విజయ్ - విక్రమాదిత్య
కందము
ధరణిసురమంత్రహోమ
స్ఫురణను వివశు లయి భూరిభుజగప్రభు లొం
డొరుఁ బిలుచుచు నధికభయా
తురు లై కుండాగ్నులందుఁ దొరఁగిరి పెలుచన్.
(యాగప్రభావం వల్ల సర్పరాజులు ఒకరినొకరు పిలిచుకొంటూ, భయంతో, వచ్చి ఆ హోమాగ్నిలో పడ్డారు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment