వచనము
అని యాస్తీకుండు వాసుకిప్రముఖుల నాశ్వాసించి సకలవేదవేదాంగ పారగులయిన విప్రవరులతో జనమేజయసర్పసత్త్రసదనంబునకుం జనుదెంచి స్వదేహకాంతి సభాంతరం బెల్ల వెలుంగుచుండ స్వస్తివచనపూర్వకంబుగా నిట్లని స్తుతియించె.
(అని చెప్పి ఆస్తీకుడు సర్పయాగశాలకు వచ్చి జనమేజయుడిని ఇలా కీర్తించాడు.)
No comments:
Post a Comment