తరలము
కువలయంబున వారి కోరిన కోర్కికిం దగ నీవు పాం
డవకులంబు వెలుంగఁ బుట్టి దృఢంబుగా నృపలక్ష్మితో
నవనిరాజ్యభరంబు దాల్చినయంతనుండి మఖంబులం
దివిరి యిష్టధనంబు లిచ్చుటఁ దృప్తులైరి మహాద్విజుల్.
(పాండవుల వంశం వెలిగేలా పుట్టి, భూభారం వహించి, యజ్ఞాలు చేస్తూ, ద్విజులకు ధనం ఇవ్వటం వల్ల వారు తృప్తులయ్యారు.)
No comments:
Post a Comment