వచనము
అని జనమేజయు నాతనియజ్ఞమహిమను ఋత్విజులను సదస్యులను భట్టారకు ననురూపశుభవచనంబులఁ బ్రస్తుతించిన నాస్తీకున కందఱును బ్రీతు లయి రంత జనమేజయుం డాస్తీకుం జూచి మునీంద్రా నీ కెద్ది యిష్టంబు దానిన యిత్తు నడుగు మనినఁ గరంబు సంతసిల్లి యాస్తీకుం డిట్లనియె.
(ఇలా ఆస్తీకుడు పొగడగా జనమేజయుడు ఆనందించి అతడిని ఇష్టమైనదాన్ని కోరుకొమ్మన్నాడు. ఆస్తీకుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment