వచనము
అని యిట్లు పాండవధార్తరాష్ట్రవిభేదనకథాశ్రవణకుతూహలపరుండయి యడిగిన జనమేజయునకుం గరుణించి కృష్ణద్వైపాయనుండు వైశంపాయనమునిం జూచి శ్రీమహాభారతకథాఖ్యానం బాద్యంతం బితనికి సవిస్తరంబుగాఁ జెప్పుమని పంచి చనిన.
(వ్యాసుడు వైశంపాయనుడిని చూసి, "జనమేజయుడికి మహాభారతకథ చెప్పు", అని ఆజ్ఞాపించి వెళ్లాడు.)
No comments:
Post a Comment