వచనము
మఱియు లక్ష్మియంశంబున రుక్మిణి యుదయించె సనత్కుమారు నంశంబునఁ బ్రద్యుమ్నుండు పుట్టె నప్సరసల యంశంబులఁ గృష్ణునిషోడశసహస్రాంతఃపురవనితలు పుట్టి రయ్యయి వేల్పుల యంశంబులు యదువృష్ణి భోజాంధక వంశంబుల వీరు లనేకులు పుట్టిరి మఱియు.
(లక్ష్మి రుక్మిణిగా, సనత్కుమారుడు ప్రద్యుమ్నుడిగా, ఇతరుల అంశలతో శ్రీకృష్ణుడి పదహారువేలమంది స్త్రీలు, యాదవవీరులు జన్మించారు.)
No comments:
Post a Comment