వచనము
అనిన నా యుదరంబు భేదిల్లినం గాని యిమ్ముని కుమారుండు వెలువడ నేరం డుదరభేదనంబున మూర్ఛితుండ నయిన నన్ను సంజీవితుం జేయవలయు నని శుక్రుండు కచునకు సంజీవని నుపదేశించిన.
(నా కడుపు భేదిస్తే కానీ కచుడు బయటికి రాలేడు. అలా వచ్చి నన్ను మళ్లీ బ్రతికించాలి, అని శుక్రుడు కచుడికి సంజీవని విద్యను ఉపదేశించాడు.)
No comments:
Post a Comment