Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Saturday, November 05, 2005
1_3_148 వచనము ప్రవీణ్ - విక్రమాదిత్య
వచనము
కావున బుద్ధిగలవారికిఁ గ్రోధంబు గొనియాడం దగదు శర్మిష్ఠ రాచకూఁతురు గొండుక యది దానితోడి దేమి రమ్మనిన దేవయాని యిట్లనియె.
(కాబట్టి బుద్ధిమంతులకు కోపం తగదు. శర్మిష్ఠ రాజకుమారి, చిన్నది. దానితో ఏమిటి? ఇంటికి పద అని శుక్రుడు అనగా దేవయాని ఇలా అన్నది.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment