వచనము
అయ్యయాతియుఁ దత్ప్రదేశంబున సుఖోపవిష్టుం డై దేవయానిం దొల్లి యెఱింగినవాఁడై యతిశయరూపలావణ్యగుణసుందరి యయిన శర్మిష్ఠ నెఱుంగ వేఁడి మీరెవ్వరివారలు మీ కులగోత్రనామంబు లెఱుంగవలతుం జెప్పుం డనిన నారాజునకు దేవయాని యిట్లనియె.
(యయాతికి దేవయాని ఎవరో తెలుసు కాబట్టి శర్మిష్ఠ మొదలైనవారెవరని అడిగాడు. దేవయాని ఇలా అన్నది.)
No comments:
Post a Comment