వచనము
ఇట్లు జరాక్రాంతుం డైన యయాతి గొడుకుల నెల్ల రావించి నాకు విషయసుఖతృప్తి లేకున్న యది కావున మీయందొక్కరుండు నాముదిమి గొని తన జవ్వనంబు నాకిచ్చునది యనిన విని యదు తుర్వసు ద్రుహ్వ్యనులు దండ్రి కిట్లనిరి.
(యయాతి తన కుమారులను పిలిచి, "మీలో ఒకరు నా ముసలితనాన్ని గ్రహించి మీ యౌవనాన్ని నాకు ఇవ్వండి", అని అడిగాడు. అప్పుడు యదువు, తుర్వసుడు, ద్రుహ్వి, అనువు అనే కుమారులు ఇలా అన్నారు.)
No comments:
Post a Comment