వచనము
మీకుం బుణ్యలోకంబులు గలవని యయాతి సెప్పిన విని యన్నలువురు సంతోషించి యేము నీదౌహిత్రులము సుమ్మని తమ్మెఱింగించి వానికిఁ
బుణ్యలోకంబు లిచ్చి నట్లయ్యయాతి సత్సంగతిం జేసి తానును దౌహిత్రులు నూర్ధ్వలోకంబునకుం జనియె నని.
(ఉన్నాయి అని యయాతి చెప్పగా, వారు సంతోషించి, మేము నీ కూతురి పుత్రులము అని తెలిపి, అతనికి పుణ్యలోకాలు ప్రసాదించారు.)
No comments:
Post a Comment