వచనము
కావున నీ విక్కుమారునిం దోడ్కొని నీ పతి పాలికి నరుగు మని మహా తపోధను లైన తనశిష్యులం గొందఱఁ దోడువంచిన శకుంతలయు దౌష్యంతుం దోడ్కొని దుష్యంతు పాలికి వచ్చి సకల సామంత మంత్రి పురోహిత ప్రధాన పౌరజన పరివృతుండై యున్న యారాజుం గనుంగొని.
(కాబట్టి నువ్వు నీ కుమారుడితో నీ భర్త దగ్గరకు వెళ్లు అని చెప్పి పంపాడు. శకుంతల భరతుడిని తీసుకొని దుష్యంతుడి దగ్గరకు వెళ్లి నిండుసభలో ఉన్న ఆ రాజును చూసి.)
No comments:
Post a Comment