మధ్యాక్కర
భూపాల నీకు నిక్కోమలివలనఁ బుట్టిన సుతుఁడు
నీ పరోక్షంబున రాజు గావలె నెమ్మి ని ట్లీఁగ
నోపుదే యనిన శంతనుఁడు గాంగేయు యువరాజుఁ దలఁచి
యీపల్కు దక్కఁగ నొండు వేఁడుమ యిచ్చెద ననిన.
(రాజా! నీకు ఈమె వల్ల పుట్టిన కొడుకు నీ తరువాత రాజు అయేలా మాట ఇవ్వగలవా? - అని దాశరాజు అడిగాడు. శంతనుడు యువరాజైన గాంగేయుడిని తలచుకొని అది తప్ప ఇంకేమైనా కోరుకొమ్మన్నాడు.)
No comments:
Post a Comment