వచనము
ఇట్లు నిఖిలక్షత్త్రియక్షయార్థం బలిగిన పరశురాముండునుంబోలెఁ గడు నలిగి పరశురామశిష్యుం డా క్షత్త్రవర్గంబునెల్లఁ దన శరధారావర్షంబున ముంచి యోడించి యేకవీరుం డయి వచ్చువాని పిఱుంద సమరసన్నద్ధుం డయి సాల్వుండు సనుదెంచి.
(పరశురాముడి శిష్యుడైన భీష్ముడు ఇలా వారిని ఓడించి తిరిగివస్తుండగా సాల్వుడు అతడి వెన్నంటి యుద్ధానికి వచ్చి.)
No comments:
Post a Comment