వచనము
ఇట్లు సకలరాజలోకంబు నెల్ల నశ్రమంబున నోడించి సాల్వరాజు మందల విడిచి పరాక్రమలబ్ధ లయిన కాశీరాజదుహితల నంబాంబికాం బాలికలం దోడ్కొనివచ్చి భీష్ముండు విచిత్రవీర్యునకు వివాహంబు సేయనున్న నందుఁ బెద్దయది యైన యంబ యిట్లనియె.
(ఇలా అంబను, అంబికను, అంబాలికను తీసుకువచ్చి భీష్ముడు విచిత్రవీర్యుడికి ఇచ్చి వివాహం చేయబోగా ఆ ముగ్గురిలో పెద్దదైన అంబ ఇలా అన్నది.)
No comments:
Post a Comment