వచనము
అనిన విని భీష్ముండు ధర్మవిదు లయిన బ్రాహ్మణుల యనుమతంబున దాని సాల్వరాజున కిచ్చిపుచ్చి మహోత్సవంబున నయ్యురువురు కన్యకల విచిత్రవీర్యునకు వివాహంబు సేసిన.
(భీష్ముడు ఇది విని అంబను సాల్వరాజు దగ్గరకు పంపి, మిగిలిన ఇద్దరు కన్యలనూ విచిత్రవీర్యుడికి ఇచ్చి పెళ్లి చేశాడు.)
No comments:
Post a Comment