చంపకమాల
అవని యరాజకం బయిన యప్పుడ భూప్రజయందు సర్వధ
ర్మువులుఁ దొలంగు దేవమునిముఖ్యులు వాయుదు రోలి వృష్టిలే
దవు మఱి యర్ఘువుల్ దఱుఁగు నందురు గావునుఁ గాలయాపనం
బవితథవాక్య చేయక నయంబున రాజ్యము నిల్పు మిత్తఱిన్.
(రాజు లేకపోతే ధర్మం నిలవదు. దేవమునిముఖ్యులు రాజ్యాన్ని విడిచి వెళ్లిపోతారు. వానలు పడవు. వస్తువుల విలువలు పడిపోతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా రాజ్యాన్ని నిలుపు.)
No comments:
Post a Comment