వచనము
ఇట్లు శరీరదుఃఖంబు దలంపక తపంబుసేయుచున్న యమ్ముని తపంబు పేర్మికి మెచ్చి మహామునులు పక్షులయి రాత్రివచ్చి మునీంద్రా యిట్టి మహాతపస్వి వైన నీ కిట్టి దుఃఖంబు గావించిన వా రెవ్వరని యడిగిన వారికి నమ్మాండవ్యుం డి ట్లనియె.
(అతని తపస్సుకు గొప్పఋషులు మెచ్చి మాండవ్యుడి దగ్గరకు వచ్చారు. నీకు ఇటువంటి బాధ కలిగించిన వారెవరు అని అడిగారు. మాండవ్యుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment