వచనము
మఱియు భీష్మానుమతంబున మద్రరాజతనయ మాద్రి యనుదాని మహోత్సవంబున వివాహం బై పాండురాజు భరతకులరత్నాలంకారుం డై పరాక్రమంబున నెవ్వరిని మెచ్చక యపారచతురంగబలసమన్వితుం డై.
(భీష్ముడి అనుమతితో పాండురాజు మద్రరాజు కూతురైన మాద్రిని కూడా పెళ్లిచేసుకొని పరాక్రమంలో ఎవరినీ లెక్కచేయకుండా.)
No comments:
Post a Comment