వచనము
అని గాంధారిం బదరి తొల్లి వేదంబులు విభాగించిన మహానుభావుం డమ్మాంస పేశినేకోత్తర శతఖండంబులుగా విభాగించి వీని వేఱు వేఱ ఘృత కుండంబులం బెట్టి శీతలజలంబులం దడుపుచు నుండునది యిందు నూర్వురు గొడుకులు నొక్క కూతురుం బుట్టుదు రని చెప్పి చనినఁ దద్వచనప్రకారంబు చేయించి గాంధారీధృతరాష్ట్రులు సంతసిల్లియున్న నిట శతశృంగంబున.
(అని ఆ ముద్దను నూటొక్క ముక్కలుగా చేసి, వాటిని ఎలా కాపాడుకోవాలో చెప్పి వెళ్లాడు. గాంధారి, ధృతరాష్ట్రుడు అలాగే చేశారు. అక్కడ శతశృంగం దగ్గర.)
No comments:
Post a Comment