వచనము
మఱియు మరీచ్యాది ప్రజాపతులును ధాత్రాది ద్వాదశాదిత్యులును మృగవ్యాధాది రుద్రులును ధరాది వసువులును భరద్వాజాది మహర్షులును భీమసేనాది గంధర్వులును శేషాది మహానాగముఖ్యులును వైనతేయాది ఖచరులును మేనకాద్యప్సరసలును నాశ్వినులును విశ్వేదేవతలును మఱియు స్వర్గంబున నున్న రాజులుం జనుదెంచిన.
(మహర్షులు మొదలైనవారు చాలామంది అక్కడికి రాగా.)
No comments:
Post a Comment