వచనము
పాండురాజును బరమోత్సవంబునం గుంతివలనఁ బురుషత్రయసమానం బయిన పుత్త్రత్రయంబు వడసి భువనత్రయ రాజ్యంబు వడసినంతియ సంతసిల్లి కుమారులతోడి వినోదంబులం దగిలి యున్నంత మాద్రి దనయందుఁ బుత్త్రజన్మంబు వడయు నుపాయంబు లేమికి దుఃఖించి యాత్మగతంబున.
(కుంతికి పుట్టిన పుత్రులతో పాండురాజు సంతోషంగా ఉండగా కొడుకులు లేనందుకు మాద్రి బాధపడి.)
No comments:
Post a Comment