వచనము
అని పలికి యప్పుడ కుంతీదేవిం బిలిచి మద్రరాజపుత్త్రిదయిన మనోవాంఛితంబుఁ జెప్పి సకలలోక కళ్యాణకారు లాశ్వినులు గావున వారి నారాధించి యపత్యంబు వడయు మనిన గొంతియుం బతివచనానురూపంబు సేసిన మాద్రికి.
(అని మాద్రితో చెప్పి, కుంతికి మాద్రి కోరికను తెలియజేసి అశ్వినీదేవతలను ఆరాధించమని చెప్పాడు. ఆమె అలాగే చేయగా మాద్రికి.)
No comments:
Post a Comment