వచనము
ఇట్లు సర్వభూతసమ్మోహనంబయిన వసంత సమయంబునం బాండుతాజు మదనసమ్మోహనమార్గణ బందీకృత మానసుం డై మద్రరాజపుత్త్రి దైన మనోహరాకృతియందు మనంబు నిలిపి యున్నంత నొక్కనాఁడు కుంతీదేవి బ్రాహ్మణభోజనంబు సేయించుచుండి మాద్రీరక్షణంబునం దేమఱి యున్న యవసరంబున.
(ఇలాంటి వసంతకాలంలో పాండురాజు మాద్రి మీద మనసు నిలిపి.)
No comments:
Post a Comment