వచనము
దానం జేసి విగత జీవుం డైన యప్పాండురాజుం గౌఁగిలించికొని మాద్రి యఱచుచున్న దాని యాక్రందన ధ్వని విని వెఱచి కుంతీదేవి గొడుకులుం దానునుం బఱతెంచి పతియడుగులపయిం బడి యేడ్చుచున్న నెఱింగి శతశృంగ నివాసు లగు మునులెల్లం దెరలివచ్చి చూచి శోక విస్మయాకులిత చిత్తు లయి రంతఁ గుంతీదేవి మాద్రి కి ట్లనియె.
(ప్రాణాలు కోల్పోయాడు. అందరూ బాధపడ్డారు. కుంతి మాద్రితో ఇలా అన్నది.)
No comments:
Post a Comment