Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Wednesday, April 12, 2006
1_5_197 కందము విజయ్ - విక్రమాదిత్య
కందము
అనవరతము బ్రాహ్మణులకుఁ
దనియఁగ ధన మిచ్చు జామదగ్న్యుఁడు రాముం
డను జనవాద పరంపర
విని యరిగెను వాని కడకు విత్తాపేక్షన్.
(బ్రాహ్మణులకు పరశురాముడు ధనమిస్తున్నాడని విని ద్రోణుడు అతడి దగ్గరకు వెళ్లాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment