Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Friday, April 14, 2006
1_5_238 వచనము వసంత - విజయ్
వచనము
అనిన విని కురుకుమారులందఱు మగుడి వచ్చి ద్రోణున కంతయుఁ జెప్పి రంత నర్జునుం డేకాంతంబ యొక్కనాఁ డాచార్యున కి ట్లనియె.
(ఆ రాకుమారులు ఈ విషయం వచ్చి ద్రోణుడికి చెప్పారు. తరువాత అర్జునుడు ఒకరోజు ద్రోణుడితో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment