Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Friday, April 14, 2006
1_5_252 కందము చేతన - వసంత
కందము
పక్షిశిరంబు దిరంబుగ
నీక్షించితి నొండు గాన నెద్దియు ననినన్
లక్షించి యేయు మని సూ
క్ష్మేక్షణు ద్రోణుండు పనిచె నింద్రతనూజున్.
(పక్షితలను చూశాను. ఇంకేదీ నాకు కనిపించటం లేదు - అని అన్నాడు. గురి చూసి కొట్టు - అని ద్రోణుడు అతడిని ఆజ్ఞాపించాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment