గద్యము
ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతం బైన శ్రీ మహాభారతంబునం దాదిపర్వంబున ధృతరాష్ట్ర పాండురాజుల వివాహంబును బాండురాజదిగ్విజయంబును బాండవ ధార్తరాష్ట్ర సంభవంబును బాండు రాజు నిర్యాణంబును గృపద్రోణజన్మకథనంబును గుమారాస్త్రవిద్యాగ్రహణంబును నన్నది పంచమాశ్వాశము.
(ఇది నన్నయ రచించిన మహాభారతంలో, ఆదిపర్వంలో, ధృతరాష్ట్ర పాండురాజుల వివాహం, పాండురాజు దిగ్విజయం, పాండవధార్తరాష్ట్రుల జననం, పాండురాజు మరణం, కృపాచార్య ద్రోణాచార్యుల పుట్టుక, కురుకుమారులు అస్త్రవిద్యను అభ్యసించటం - అనే కథార్థాలు గల ఐదవ ఆశ్వాసం.)
No comments:
Post a Comment