వచనము
అని యప్పుడ భీష్మధృతరాష్ట్రులకుం జెప్పి వారి యనుమతంబున మహా మహీసుర సహస్రంబునకు గోసహస్రాయుతంబు దానంబు సేసి యంగరాజ్యంబునకు వీఁ డర్హుం డయ్యెడమను బ్రాహ్మణవచనంబు వడసి కర్ణుం గాంచనపీఠంబున నునిచి యంగరాజ్యమున కభిషిక్తుం జేసినఁ గర్ణుండును మణిమకుట కేయూర హారాది భూషణ భూషితుం డై సకల రాజ చిహ్నంబుల నొప్పి పరమ హర్షంబుతోడం గురుపతి కి ట్లనియె.
(అలా దుర్యోధనుడు కర్ణుడికి రాజ్యాభిషేకం చేశాడు. కర్ణుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment