వచనము
కావున సర్వప్రకారంబుల నపకారకారణు లయిన వారిం బరుల నయిన బాంధవుల నయిన నుపేక్షింపక యాత్మరక్షాపరుండ వయి దూరంబుసేసి దూషించునది యనినఁ గణికుమతంబు విని దుర్యోధనుండు చింతాపరుం డై యొక్కనాఁడు ధృతరాష్ట్రున కేకాంతంబున ని ట్లనియె.
(అపకారం చేసినవాళ్లు బంధువులైనా ఆత్మరక్షణ కోసం వారిని చంపాలి - అని కణికుడు చెప్పాడు. ఇది విని దుర్యోధనుడు చింతించి ఒకరోజు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment