Mana Telugu - Andhramahabharatam మన తెలుగు - ఆంధ్రమహాభారతం
Thursday, June 01, 2006
1_6_67 వచనము పవన్ - వచనము
వచనము
పాండవులును రథంబు లెక్కి ద్రోణుం బరివేష్టించి పిఱుంద నరిగి రంత నర్జునుం డాచార్యున కి ట్లనియె.
(పాండవులు కూడా రథాలెక్కి, ద్రోణుడిని మధ్యలో ఉంచి, కౌరవుల వెనుకనే వెళ్లారు. అప్పుడు అర్జునుడు ద్రోణుడితో ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment