వచనము
మఱియు వానికంటె గుణంబుల మిక్కిలి యయి జనంబులకు ననురక్తు లై పరగుచున్న పాండురాజు కుమారుల నెవ్విధంబునఁ బాపనేర్తు నని దుఃఖించిన ధృతరాష్ట్రునకు దుర్యోధనుం డి ట్లనియె.
(ఆ పాండురాజు కంటే అధికులైన పాండవులను ఎలా తొలగించగలను? - అని ధృతరాష్ట్రుడు బాధపడగా దుర్యోధనుడు ఇలా అన్నాడు.)
No comments:
Post a Comment